Constitution Discussion
-
#India
Narendra Modi : సాయంత్రం 5:45 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం.. రాజ్యాంగంపై చర్చకు సమాధానం
Narendra Modi : లోక్సభలో రాజ్యాంగంపై నేడు రెండో రోజు చర్చ. సాయంత్రం లోక్సభలో చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈరోజు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో గుత్తాధిపత్య వ్యవస్థను సిద్ధం చేస్తోందని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆరోపించారు.
Published Date - 05:01 PM, Sat - 14 December 24