CMS Infosystems
-
#India
ATMs : ఆర్బీఐ గడువుకు ముందే పురోగతి..ఏటీఎంల్లో పెరిగిన రూ.100, రూ.200 నోట్ల లభ్యత
ప్రముఖ క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2023 డిసెంబరులో ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్ల లభ్యత 65 శాతంగా ఉండగా, 2024 జూన్ నాటికి అది 73 శాతానికి పెరిగింది.
Date : 17-06-2025 - 11:46 IST