CM Revanth's Key Decision
-
#Telangana
10th Exams : తెలంగాణలో ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు – సీఎం రేవంత్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో ఇకపై పదో తరగతి బోర్డు పరీక్షలు (SSC Exams) ఉండబోవని, జాతీయ స్థాయి విద్యా విధానానికి అనుగుణంగా ప్లస్ 2 (+2) పద్ధతిని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
Date : 20-03-2026 - 7:46 IST