Cm Revant
-
#Telangana
అర్ధరాత్రి మేడారంలో మంత్రి సీతక్క పర్యటన
మేడారం అభివృద్ధిని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జాతర నేపథ్యంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించి నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంది. దీంతో మంత్రి సీతక్క అర్ధరాత్రి ఆకస్మికంగా పనులను పర్యవేక్షించారు
Date : 07-01-2026 - 12:15 IST