CM Mohan Yadav
-
#India
International Gita Mahotsav : ప్రత్యేక ప్రపంచ గుర్తింపును పొందిన మధ్యప్రదేశ్ రాష్ట్రం
ఏక కాలంలో ఎక్కువమంది గీతాపఠనం” కార్యక్రమం ద్వారా గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సృష్టించిన మధ్యప్రదేశ్ రాష్ట్రం
Published Date - 05:56 PM, Mon - 16 December 24 -
#India
Madhya Pradesh: మన మధ్యప్రదేశ్ పర్యాటక వైవిధ్యంతో గొప్పది: ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్
సర్సీ ద్వీపంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమైన అడుగులు వేయబడ్డాయి. ఇది బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్ మరియు సంజయ్ నేషనల్ పార్క్లతో అనుసంధానించబడిన ప్రదేశం. పర్యాటక రంగంలో మరింత విస్తరణ కోసం, బన్సాగర్ డ్యామ్లో వాటర్ టూరిజం ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సర్సీ టూరిజం సెంటర్ మరియు రిసార్ట్ను ముఖ్యమంత్రి డాక్టర్ యాదవ్ గారు ప్రారంభించారు.
Published Date - 02:10 PM, Mon - 16 December 24 -
#India
5 Lakh Laddus: రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఐదు లక్షల లడ్డూలు పంపిస్తున్న సీఎం..!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఐదు లక్షల లడ్డూలను (5 Lakh Laddus) పంపనున్నారు. వీటిలో కొన్ని లడ్డూలను సీఎం మోహన్ తన చేతులతో సిద్ధం చేశారు.
Published Date - 12:30 PM, Tue - 16 January 24 -
#India
Bulldozer Action: మధ్యప్రదేశ్లో మరోసారి రెచ్చిపోయిన బుల్డోజర్లు
మధ్యప్రదేశ్లో మరోసారి బుల్డోజర్లు (Bulldozer Action) రెచ్చిపోయాయి. కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ బుల్డోజర్ చర్య జరిగింది.
Published Date - 10:45 AM, Fri - 15 December 23