Civil Aviation
-
#Andhra Pradesh
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు
Kinjarapu Rammohan Naidu మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, సరైన వెలుతురు లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలిందని అన్నారు. విమానయాన నిపుణుడు, మాజీ ఎయిరిండియా పైలట్ మినూ వాడియా […]
Date : 28-01-2026 - 3:57 IST -
#India
Flight Violence: విమానాల్లో హింస.. 2022లో ‘నో ఫ్లై లిస్ట్’ లో 63 మంది.. ఇండిగోలో గరిష్ఠంగా..!
2022 సంవత్సరంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 63 మంది ప్రయాణికులను 'నో ఫ్లై లిస్ట్' (No Fly List)లో ఉంచగా, ఈ సంవత్సరం ఇప్పటివరకు ముగ్గురు ప్రయాణికులను 'నో ఫ్లై లిస్ట్'లో ఉంచారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఈ మేరకు సమాచారం ఇచ్చింది.
Date : 11-02-2023 - 9:15 IST