Child’s Future
-
#India
Shocking : కలియుగ భార్యామణి.. భర్త కిడ్నీ అమ్మి.. వచ్చిన డబ్బులతో ప్రియుడితో పరార్..
Shocking : పశ్చిమ బెంగాల్లోని హౌరాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఓ మహిళ తన భర్తను తన కిడ్నీ అమ్మమని ఒత్తిడి చేసింది. భర్త తన కిడ్నీని రూ. 10 లక్షలకు అమ్ముకున్న తరువాత, ఆ మహిళ ఆ డబ్బును తీసుకొని రాత్రి తన ప్రేమికుడితో పారిపోయింది. ఈ సంఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
Published Date - 11:22 AM, Sun - 2 February 25