Chhattisgarh's Raigarh
-
#India
పోలీసులపై దాడి చేసిన గ్రామస్థులు , రాయ్ గఢ్ లో ఉద్రిక్తత
ఛత్తీస్గఢ్లోని రాయ్ గఢ్ కోల్ మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన హింసాత్మకమైంది. జిందాల్ కంపెనీకి చెందిన బొగ్గు నిర్వహణ ప్లాంట్లోకి తమ్నార్ గ్రామస్థులు చొరబడి విధ్వంసం సృష్టించారు
Date : 28-12-2025 - 10:15 IST