Charlotte Edwards
-
#Sports
Jhulan Goswami: ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్గా ఝులన్ గోస్వామి
మహిళల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు భారత మాజీ క్రికెట్ వుమెన్ ఝలన్ గోస్వామి (Jhulan Goswami) మెంటార్గా నియమితురాలైంది. ఈ విషయాన్ని ప్రాంచైజీ యాజమాన్యం ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
Published Date - 07:25 AM, Mon - 6 February 23