Chandranna
-
#India
Maoists : బీజాపూర్లో ఎదురు కాల్పులు.. 8మంది మావోయిస్టులు మృతి
ఈ ఆపరేషన్లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్టుల కేంద్ర కమిటీ కీలక నేత అయిన చంద్రన్న ఉన్నట్లు సమాచారం. చంద్రన్నపై ఇప్పటికే రూ. కోటి నగదు బహుమతి ప్రకటించబడిన సంగతి తెలిసిందే.
Date : 08-05-2025 - 5:32 IST