Chandra Babu House
-
#Andhra Pradesh
Supreme Court: జోగి రమేష్, దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లొద్దు: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో(Supreme Court) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులోని నిందితులు మూడేళ్లుగా బెయిల్ కానీ, ముందస్తు బెయిల్ కానీ కోరలేదన్నారు.
Published Date - 02:51 PM, Tue - 25 February 25