Champions Trophy 2025 Schedule
-
#Sports
PCB Boss Attacks India: భారత్పై పీసీబీ ఛైర్మన్ విమర్శలు.. ఆ అవకాశం రాదులే అంటూ కామెంట్స్!
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ క్రికెట్ జట్టును జనవరి 31న శుక్రవారం ప్రకటించింది. జట్టులో 15 మంది ఆటగాళ్లకు పీసీబీ చోటు కల్పించింది. ఈ జట్టుకు మహ్మద్ రిజ్వాన్ నాయకత్వం వహిస్తాడు.
Date : 01-02-2025 - 2:04 IST -
#Speed News
Champions Trophy 2025 Schedule: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్లు ఎప్పుడంటే?
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత భారత్ రెండో మ్యాచ్ పాకిస్థాన్తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అదే సమయంలో మార్చి 2న న్యూజిలాండ్తో భారత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
Date : 24-12-2024 - 6:16 IST