Chairman PCB Mohsin Naqvi
-
#Sports
యూటర్న్ తీసుకున్న షోయబ్ అక్తర్
Shoaib Akhtar టీ20 ప్రపంచకప్లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓటమి అనంతరం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ పేసర్ షోయబ్ అక్తర్, ఆ తర్వాత మాట మార్చాడు. అసమర్థుల చేతిలో బోర్డు ఉంటే ఇలాగే ఉంటుందని తాను చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో యూటర్న్ తీసుకున్నాడు. తన వ్యాఖ్యలను భారత టీవీ ఛానెళ్లు వక్రీకరించాయని ఆరోపిస్తూ వివరణ ఇచ్చాడు. ఓ పాకిస్థానీ వార్తా సంస్థతో మాట్లాడిన అక్తర్.. “నేను మొహ్సిన్ నఖ్వీని […]
Date : 17-02-2026 - 9:51 IST -
#Sports
భారత్పై ఓటమితో.. అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్
Shoaib AKhtar భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిన తర్వాత, మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించాడు. కొలంబో మ్యాచ్లో భారత్పై పాక్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. దాంతో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై ఆయన “అసమర్థుడు” అంటూ విమర్శలు గుప్పించాడు. జట్టు నిర్వహణ, సీనియర్ ఆటగాళ్ల వైఫల్యాలే ఈ పరిస్థితికి కారణమని అన్నాడు. భారత్ చాలా ముందుకెళ్లిందని, పాకిస్తాన్ వెనుకబడిందని పేర్కొన్నాడు. నమీబియాపై గెలిచి తిరిగి నిలబడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్ […]
Date : 16-02-2026 - 9:02 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్పై పాక్ సస్పెన్స్..బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా..!
Shehbaz Sharif వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయినప్పటికీ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనే అంశంపై స్పష్టత రాలేదు. ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానికి వివరించిన నఖ్వీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు. ఐసీసీ టోర్నీ నుంచి బంగ్లాను తప్పించడంపై పాక్ ఆగ్రహం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ […]
Date : 27-01-2026 - 10:38 IST -
#Sports
Captain Mohammad Rizwan: పాకిస్థాన్ క్రికెట్లో పెను మార్పు.. కెప్టెన్గా స్టార్ ప్లేయర్?
ఈ టోర్నీలో జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆ తర్వాత బాబర్ మరోసారి పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుండి జట్టుకు కొత్త కెప్టెన్ రాలేదు.
Date : 27-10-2024 - 11:25 IST