CBN-CEC
-
#Andhra Pradesh
CBN-CEC : 28న ఢిల్లీకి చంద్రబాబు.. ఓట్ల తొలగింపుపై సీఈసీకి కంప్లైంట్
CBN-CEC : ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపు వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఆగస్టు 28న ఢిల్లీకి వెళ్లనున్నారు.
Published Date - 01:32 PM, Tue - 22 August 23