Cabinet Ministers
-
#Andhra Pradesh
Vijaya Sai Reddy: తమిళనాడు రాజకీయాలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
తమిళనాడులో మే 10వ తేదీన ముఖ్యమంత్రి విజయ్తో పాటు తొమ్మిది మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 23 మందికి మంత్రులుగా టీవీకే పార్టీ అధినేత విజయ్ అవకాశం ఇచ్చారు. ఈ కేబినెట్ కూర్పు, ప్రమాణ స్వీకారంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. Today’s oath-taking ceremony of Tamil Nadu’s new Ministers will stand as a […]
Date : 22-05-2026 - 9:47 IST -
#India
Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాల ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ నటుడు విజయ్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, తన తొలి మంత్రివర్గాన్ని కూడా ప్రకటించారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణులు, యువతకు ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేసిన ఈ కేబినెట్లో పలు ఆసక్తికర ముఖాలు ఉన్నాయి. విజయ్ మంత్రివర్గంలో 29 ఏళ్ల నటి ఎస్. కీర్తనకు చోటు దక్కడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శివకాశి నుంచి గెలిచిన ఆమె, కేబినెట్లో అత్యంత పిన్న […]
Date : 10-05-2026 - 10:54 IST -
#Andhra Pradesh
Anam Ramanarayana Reddy; నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి ఆరుసార్లు మంత్రిగా ఆనం
ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులు కొలువుదీరారు. అందులో ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రికార్డు నమోదు చేశారు.
Date : 12-06-2024 - 4:12 IST -
#India
Modi 3.0 : కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు వీరే ..
ముందుగా ప్రధానిగా మోడీ ప్రమాణం చేశారు. ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్
Date : 09-06-2024 - 11:30 IST -
#India
Modi Cabinet Meet: రేపు ప్రధాని మోదీ చివరి మంత్రివర్గ భేటీ
వచ్చే లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుంది.
Date : 02-03-2024 - 5:51 IST -
#India
Punjab Cabinet: మంత్రుల జాబితా వెల్లడించిన పంజాబ్ సీఎం..!
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసిన రెండురోజుల్లోనే తన కేబినెట్కు సంబంధించిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం పది మంది మంత్రులతో గవర్నర్ రేపు ప్రమాణం చేయిస్తారు. మార్చి 19న ఉదయం 11 గంటలకు చండీగఢ్లో మంత్రివర్గం కొలువుతీరనుంది. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మొదటి మంత్రివర్గ సమావేశానికి మధ్యాహ్నం 12:30 గంటలకు అధ్యక్షత వహించనున్నారు. శనివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న నేతలకు భగవంత్ మన్ ట్విటర్ ద్వారా […]
Date : 19-03-2022 - 9:13 IST