Bus Collides With Truck
-
#India
Bus Collides With Truck: అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. యూపీలోని అయోధ్య నుంచి అంబేద్కర్ నగర్ వైపు వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొని (Bus Collides With Truck) బోల్తా పడింది.
Published Date - 07:24 AM, Sat - 22 April 23