Budget Announcement
-
#Andhra Pradesh
Speaker Ayyanna Patrudu: నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉంది..
Speaker Ayyanna Patrudu: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3,22,359 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటిన బడ్జెట్గా నిలిచింది. సమాజంలో అభివృద్ధి పనులకూ, సంక్షేమ కార్యక్రమాలకూ అధిక కేటాయింపులు జరగడంతో ఈ బడ్జెట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Published Date - 12:28 PM, Fri - 28 February 25 -
#India
Tax Payers: బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. ఆ గడువు పెంచే అవకాశం..!
Tax Payers: 2025 కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ను జూలై 31నాటికి దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే, ఈ గడువు తేదీని పొడిగించాలని, అలాగే జరిమానాలు తగ్గించాలని పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై బడ్జెట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Published Date - 09:55 AM, Sat - 1 February 25