-
#India
Buddhism: భారత్ ను మార్చేసిన బుద్ధిజం
బుద్ధిజం వ్యాప్తి వల్లే భారత్ లో అహింసా వాదాన్ని అనుసరించి యుద్ధాలు చెయ్యడం మాని వేసారని చెబుతారు కొందరు చరిత్ర కారులు. ఈ అహింస సిద్ధాంతం వల్ల దేశరక్షణ కరవై ముస్లింల దాడిలో పరాక్రమాలను ప్రదర్శించ లేక పోయారట . చేతికి పని లేకపోవడం వల్ల రాజులు భోగలాలసులై ప్రజలకు, దేశాన్ని పట్టించుకోవడం మానివేసారని , దానితో ఆఫ్ఘనిస్థాన్ వరకూ విస్తరించిన భారత భూభాగాన్ని క్రమక్రమంగా కోల్పోవల్సి వచ్చిందని చెబుతారు.
Updated On - 05:32 PM, Sat - 14 January 23 -
#Off Beat
Rajasthan: బరాన్ లో 250మంది దళితులు హిందూమతాన్ని విడిచి బౌద్ధమతం స్వీకరించారు…కారణమేంటో తెలుసా..?
టెక్నాలజీ రాకెట్ లా దుసుకుపోతున్న ఈరోజుల్లో కూడా చాలా మంది కులాలు, మతాల పట్టింపుల పంతాలు మాత్రం ఏమాత్రం వీడటం లేదు.
Updated On - 07:21 PM, Sat - 22 October 22