BRS Public Meeting At Husnabad
-
#Telangana
CM KCR Public Meeting in Husnabad : రాయి ఏంటో రత్నమేదో గుర్తించి ఓటు వేయమని కోరిన కేసీఆర్..
తొమిదిన్నరేళ్ల క్రితం తెలంగాణలో ఎటు చూసినా కటిక చీకటి ఉండేదని, ఇప్పుడు తెలంగాణను నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లామని చెప్పారు సీఎం. వీటన్నింటినీ పరిశీలించి ప్రజలు ఓటు వేయాలని కోరారు
Date : 15-10-2023 - 10:17 IST