Boy Dies
-
#India
Uttarakhand : వైద్య నిర్లక్ష్యంతో ఏడాది పసివాడి మరణం..ఐదు ఆసుపత్రులు, రెండు రోజుల ప్రయాణం, చివరకు విషాదాంతం
శివాంష్ తండ్రి, ఆర్మీ అధికారి అయిన దినేష్ చంద్ర జోషి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. జూలై 10న చిన్న శివాంష్కు వాంతులు, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించడంతో, అతని తల్లి గ్వాల్డామ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తీసుకెళ్లింది. కానీ అక్కడ పిల్లల వైద్యులు లేకపోవడంతో, బైజ్నాథ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు (CHC) వెళ్లమని సూచించారు.
Date : 01-08-2025 - 12:12 IST -
#Viral
Karnataka : ఆరేళ్ల మూగ కుమారుడిని మొసళ్లు తిరిగే నదిలో పడేసిన తల్లి..
మనస్తాపానికి గురైన సావిత్రి తన కుమారుడు వినోద్ను మొసళ్లు ఉన్న కెనాల్లో పడేసింది
Date : 06-05-2024 - 1:49 IST -
#Telangana
Warangal : చాక్లెట్ గొంతులో ఇరుక్కుపోయి ఎనిమిదేళ్ల బాలుడు మృతి
చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ పట్టణంలోని పిన్నవారి వీధిలో..
Date : 27-11-2022 - 11:04 IST