Boat Sank
-
#World
34 Dead: పడవ బోల్తా పడి 34 మంది జలసమాధి
వాయువ్య మడగాస్కర్ తీరం దగ్గర హిందూ సముద్రజలాల్లో శరణార్థుల పడవ బోల్తా పడి 34 మంది (34 Dead) జలసమాధి అయ్యారు.ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
Published Date - 06:19 AM, Thu - 16 March 23