Board Of Secondary Education AP
-
#Andhra Pradesh
BSEAP : 2025–26 విద్యా సంవత్సరానికి ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…
ఈ సంవత్సరపు పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగియనున్నాయి.
Published Date - 06:42 PM, Fri - 21 November 25