BharatNet
-
#Speed News
Semiconductor : భారతదేశం సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్ల ఆదాయాన్ని అధిగమిస్తుందని అంచనా
Semiconductor : భారత సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి $100 బిలియన్ల ఆదాయాన్ని దాటుతుందని బుధవారం ఒక నివేదిక తెలిపింది. ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (IESA) , కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, మొబైల్ హ్యాండ్సెట్, IT , టెలికాం విభాగాలు సెమీకండక్టర్ పరిశ్రమలో 75 శాతం కంటే ఎక్కువ వాటాను అందిస్తున్నాయి.
Published Date - 12:11 PM, Wed - 16 October 24