Benguluru Metro
-
#Speed News
IPL : ఆర్సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్రచారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్
నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య ఈ మ్యాచ్ సాగనుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం అంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఖండించింది. క్రికెట్ అభిమానులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నామన్న సందేశాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా ప్రచారం నేపథ్యంలో BMRCL పత్రికాప్రకటన చేసింది. ఐపీఎల్ […]
Date : 31-05-2026 - 8:52 IST