Bengaluru News
-
#India
Yogitaarathore : తనకు శాండ్విచ్ ఇచ్చిన బెంగళూరు క్యాబ్ డ్రైవర్ను ప్రశంసించిన ముంబై మహిళ!
బెంగళూరు: సోషల్ మీడియాలో ఇటీవల ఒక హృదయాన్ని తాకే వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక ముంబై అమ్మాయి తన స్నేహితుడితో కాబ్లో ఉండగా, “నేను చాలా ఆకలిగా ఉన్నాను… నా ఫ్లైట్ రాత్రి 2 గంటలకు. ఇప్పుడు నేను ఏమి తినగలను?” అని చెప్పింది. View this post on Instagram A post shared by Yogitaa Rathore (@yogitaarathore) అమ్మాయి ఆకలిని గమనించిన కన్నడంలో మాట్లాడే కాబ్ డ్రైవర్ వెంటనే కారు ఆపి […]
Date : 22-11-2025 - 3:09 IST -
#India
Blasting Item: బెంగళూరులో కలకలం.. బస్స్టాండ్లో పేలుడు పదార్థాలతో బ్యాగ్
Blasting Item: బెంగళూరులోని కలసిపాల్య బస్స్టాండ్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఒక బ్యాగ్ కనుగొనబడటం స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేపింది.
Date : 23-07-2025 - 7:45 IST -
#India
Indigo Airlines: ఇండిగో ట్రైనీ పైలట్కు కులదూషణలు, కెప్టెన్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్
ఈ ఘటనపై బాధితుడు ముందుగా ఇండిగో సీఈఓతో పాటు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు.
Date : 23-06-2025 - 12:35 IST -
#India
CM Siddaramaiah : ముడా తర్వాత సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్కు మరో ఫిర్యాదు
CM Siddaramaiah : ముడా కుంభకోణం తర్వాత సీఎం సిద్ధరామయ్యకు మరో సమస్య ఎదురైంది. సిద్ధరామయ్యపై ఆర్కావతి లేఅవుట్ వాసులు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అర్కావతి లేఅవుట్లో ప్లాట్ పొందిన శివలింగప్ప, వెంకటకృష్ణప్ప, రామచంద్రయ్య రాజశేఖర్లు సీఎం సిద్ధరామయ్య, బీడీఏ కమిషనర్, బీడీఏ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అర్కావతి లేఅవుట్లో కేటాయించిన భూమిని భూకబ్జాదారులకు కట్టబెడుతున్నారు. అధికార దుర్వినియోగం వల్ల భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
Date : 15-10-2024 - 1:33 IST