BCs Reservations
-
#Telangana
BJP : కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు: రామచందర్ రావు
బీసీలకు న్యాయం చేస్తామనే పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ను ప్రకటించకుండా, మాటల మాయాజాలంతో ప్రజలను మభ్యపెడుతోంది. కామారెడ్డి గడ్డ మీద బీసీల రిజర్వేషన్ పేరుతో మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు అని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 08-09-2025 - 3:51 IST