Babu Rajendra Prasad
-
#Speed News
AP TDP: జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారు
AP TDP: రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని సమాంతరంగా నడిపించగల నాయకులు నారా చంద్రబాబునాయుడు అని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మోటూరు నాగేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విజయభేరి సభలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్ గారితో పాటు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, జగన్ ఐదు సంవత్సరాల […]
Date : 27-06-2024 - 10:02 IST -
#Speed News
AP TDP: రాజకీయ చరిత్రలో ఏ మచ్చ లేని నాయకులు అయ్యన్నపాత్రుడు
AP TDP: అయ్యన్నపాత్రుడు గారి లాంటి సీనియర్ నాయకులకు స్పీకర్ పదవి దక్కడం ఆనందదాయకమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన స్పీకర్ గా ఎన్నికైనటువంటి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని విజయవాడలో కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించిన రాజేంద్రప్రసాద్ మరియు ఇతర నాయకులు కలిశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడారు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ మచ్చ లేని నాయకులు అయ్యన్నపాత్రుడు గారని,ఆయన్ను మేము గురువుగా భావిస్తామని, గత వైసీపీ ప్రభుత్వం […]
Date : 22-06-2024 - 11:30 IST -
#Speed News
AP TDP: ఐదు సంవత్సరాలుగా ఏపీ అన్ని రంగాల్లో వెనకబడి ఉంది : బాబు రాజేంద్రప్రసాద్
AP TDP: ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని కోరుకున్నానని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి, మంచి రోజులు రావాలని ఆయన తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడి ఉందని, […]
Date : 26-05-2024 - 7:42 IST -
#Andhra Pradesh
AP Panchayat Fund:7వేల కోట్ల పంచాయతీ
కేంద్రం గ్రామ పంచాయతీ లకు విడుదల చేసిన 7660 కోట్లు పక్కదోవ పట్టాయి. ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని ఏపీ సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తుంది.
Date : 09-01-2022 - 10:31 IST -
#Andhra Pradesh
జగన్ తో 3వేల కోట్ల ‘పంచాయతీ’
స్థానిక సంస్థల విధులు, నిధులు, అధికారాల కోసం ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ మళ్లీ ఉద్యమబాట పట్టింది. కొన్ని దశాబ్దాలు రాజ్యాంగంలోని 70వ అధికారణం కింద స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన ప్రయోజనాల గురించి ఛాంబర్ పోరాడుతోంది. పార్టీలకు అతీతంగా ఛాంబర్ ఉద్యమాలను నిర్వహిస్తోంది.
Date : 17-12-2021 - 2:59 IST