Ayodhya Deepotsav
-
#India
Ayodhya Deepotsav 2024: రామమందిర నిర్మాణం తర్వాత గ్రాండ్గా మొదటి దీపావళి.. 28 లక్షల దీపాలు వెలిగించి రికార్డు!
అయోధ్యలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి దీపం వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎంలు బ్రిజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా దీపాలు వెలిగించారు.
Date : 30-10-2024 - 11:10 IST