Avinash Pawar
-
#India
Drunk On Liquor: మద్యం మత్తులో భలే దొరికేశాడు.. 30ఏళ్ల నాటి హత్య వివరాలు బయటపెట్టిన వ్యక్తి
అవినాష్ పవార్ 1993లో లోనావాలాలో దోపిడీకి పాల్పడ్డాడు. ఆ సమయంలో వృద్ధ జంటను హత్యచేశాడు. 30ఏళ్ల తరువాత ఇటీవల మద్యం మత్తులో అప్పటి వివరాలు బయటపెట్టడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Published Date - 10:38 PM, Sat - 17 June 23