Attendance Provision
-
#Andhra Pradesh
Talliki Vandanam : తల్లికి వందనం పథకానికి మార్గదర్శకాలు
దారిద్య్రయ రేఖ దిగువ (బిపిఎల్) ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జిఓ 29ను విడుదల చేశారు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కింద రూ.15 వేలు అందిస్తామని పేర్కొన్నారు.
Published Date - 08:19 PM, Thu - 11 July 24