Attack Case
-
#Telangana
Ranga Rajan : రంగరాజన్పై దాడి కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Ranga Rajan : చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకులు సీఎస్ రంగరాజన్పై దాడి ఘటనలో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా ఆరుగురుAlready అరెస్ట్ కాగా, మొత్తం 22 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు.
Date : 13-02-2025 - 12:02 IST -
#India
AAP : స్వాతి మలివాల్ దాడి కేసు..హైకోర్టును ఆశ్రయించిన బిభవ్ కుమార్
Bibhav Kumar: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) వ్యక్తిగత అనుచరుడు బిభవ్ కుమార్(Bibhav Kumar) ఆప్ ఎంపీ స్వాతిమలివాల్(Swatimaliwal)పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే స్వాతి ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్ను మే 18న పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా బిభవ్ ఈ దాడి కేసులో ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు. ఈ దాడి కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. We’re now on WhatsApp. […]
Date : 29-05-2024 - 3:35 IST