Atchennaidu
-
#Andhra Pradesh
Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
పల్లా శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు . ఈరోజు శుక్రవారం పల్లా శ్రీనివాసరావు, చంద్రబాబు మధ్య జరిగిన భేటీ అనంతరం అధికారిక ప్రకటన వెలువడింది.
Date : 14-06-2024 - 5:14 IST -
#Andhra Pradesh
TDP Political Action Committee : టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ రెడీ.. ఇక యుద్ధమే..
టీడీపీ నేత అచ్చెన్నాయుడు(Atchannaidu) నేడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని(TDP Political Action Committee) ఏర్పాటు చేసినట్టు తెలిపాడు.
Date : 24-09-2023 - 9:00 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ నేత బాలకోటిరెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన అచ్చెన్నాయుడు.. ఇంకెతమంది..?
పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై జగన్ ముఠా హత్యాయత్నానికి
Date : 02-02-2023 - 11:32 IST -
#Andhra Pradesh
TDP Party : `ఐ టీడీపీ`కి జ్ఞానోపదేశం
జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడం వలన కలిగే నష్టాన్ని టీడీపీ గ్రహించింది. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి సమాయత్తం అయింది.
Date : 07-10-2022 - 12:18 IST -
#Andhra Pradesh
TDP Mahanadu 2022 : మహానాడు వేదిక ఫిక్స్
మహానాడు వేదిక ఫిక్స్ అయింది. రైతులు ముందుకు రావడంతో ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెం వద్ద స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది.
Date : 18-05-2022 - 1:00 IST -
#Andhra Pradesh
Atchannaidu : జగన్ వైఫల్యాల వల్లే భారీ పంట నష్టం – అచ్చెన్నాయుడు
అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల్లో అపారమైన ప్రాణ, ఆస్తి నష్టానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు అన్నారు.
Date : 20-11-2021 - 3:50 IST -
#Andhra Pradesh
రైతుల కోసం టీడీపీ.. జగన్ హయాంలో వ్యవసాయ సంక్షోభం
రైతు కోసం పోరాటాలకు టీడీపీ పదును పెట్టింది. మిర్చి, పత్తి, టమోటా రైతులు నష్టపోతున్న వైనాన్ని ఆ పార్టీ ఫోకస్ చేసింది. ధరల స్థిరీకరణ నిధి కింద రూ. 3వేల కోట్లు కేటాయించినప్పటికీ ప్రభుత్వం రైతులను ఆదుకోలేకపోతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు మండిపడ్డారు
Date : 23-09-2021 - 1:41 IST