Arumughaswamy Commission
-
#India
Jayalalithaa’s Death: జయలలిత మరణించలేదు.. ప్రాణం తీశారు.!
`నమ్మినోళ్లే మోసం చేశారు. ప్రాణస్నేహితురాలే ప్రాణం తీసింది. అధికారం కోసం ఏదైనా చేస్తారని మాజీ సీఎం జయలలిత మరణం నిరూపిస్తోంది`. కలియుగంలో విపరీత బుద్ధులు పుట్టడం సహజ లక్షణం. నెచ్చెలి శశికళ కు అధికారం వ్యామోహం పట్టుకుంది. అదునుచూసి జయను చంపేసిందని జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ అనుమానిస్తోంది. కళ్లుబైర్లు కమ్మే నిజాలను బయటపెట్టేసింది.
Published Date - 07:17 PM, Wed - 19 October 22