Army Officer Dinesh Chandra Joshi
-
#India
Uttarakhand : వైద్య నిర్లక్ష్యంతో ఏడాది పసివాడి మరణం..ఐదు ఆసుపత్రులు, రెండు రోజుల ప్రయాణం, చివరకు విషాదాంతం
శివాంష్ తండ్రి, ఆర్మీ అధికారి అయిన దినేష్ చంద్ర జోషి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. జూలై 10న చిన్న శివాంష్కు వాంతులు, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించడంతో, అతని తల్లి గ్వాల్డామ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తీసుకెళ్లింది. కానీ అక్కడ పిల్లల వైద్యులు లేకపోవడంతో, బైజ్నాథ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు (CHC) వెళ్లమని సూచించారు.
Published Date - 12:12 PM, Fri - 1 August 25