Army Missiles Misfire
-
#India
Army Missiles Misfire: జైసల్మేర్లో మూడు ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్.. విచారణకు ఆదేశం
రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో శుక్రవారం భారత సైన్యం కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలో మూడు ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు మిస్ ఫైర్ (Army Missiles Misfire) కారణంగా జైసల్మేర్లోని వేర్వేరు ప్రదేశాలలో పడిపోయాయి.
Published Date - 12:08 PM, Sat - 25 March 23