Armuga Swamy Commission
-
#South
Panniru Selvam: తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వంకు షాక్..!
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఈ క్రమంలో మాజీ సీఎం, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు ఆర్ముగ స్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పన్నీరు సెల్వం విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఈనెల 21న పన్నీర్ సెల్వం విచారణకు హాజరు […]
Published Date - 04:33 PM, Wed - 9 March 22