AP Aqua Farming
-
#Andhra Pradesh
Aqua Farmers : ట్రంప్ దెబ్బకు అల్లాడిపోతున్న ఆక్వా రైతులు
Aqua Farmers : రొయ్యల ఎగుమతులపై సుమారు రూ. 25,000 కోట్ల నష్టం వాటిల్లిందని, దాదాపు 50 శాతం ఎగుమతి ఆర్డర్లు రద్దయ్యాయని ప్రభుత్వం తెలిపింది. అదనంగా సుమారు 2,000 కంటైనర్ల రొయ్యల ఎగుమతిపై సుమారు రూ. 600 కోట్ల మేర సుంకం భారం పడిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు
Published Date - 01:40 PM, Mon - 15 September 25 -
#Andhra Pradesh
Trump Tariffs Effect : ఏపీలో భారీగా పడిపోయిన రొయ్యల ధరలు
Trump Tariffs Effect : ఏటా రూ.20 వేల కోట్ల విలువైన రొయ్యలను ఎగుమతి చేసే ఆంధ్రప్రదేశ్, ఈ నిర్ణయంతో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది
Published Date - 12:31 PM, Sun - 10 August 25