Ap And Odisha
-
#India
Cyclone : తుఫాన్ పరిస్థితులపై మోడీ మీటింగ్.. ఆ రెండు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు!
జవాద్ తుఫాను డిసెంబర్ 4 ఉదయం ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపత్తును ఎదుర్కొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు ముమ్మరం చేశాయి.
Date : 02-12-2021 - 5:27 IST