Annadatta Sukhibhava
-
#Andhra Pradesh
Annadatta Sukhibhava : ఏపీ రైతులకు గుడ్న్యూస్.. ‘అన్నదాతా సుఖీభవ’ డబ్బుల జమ ఎప్పుడంటే..?
ఈ పథకం కింద మొదటి విడతగా జూన్ 20న రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నట్లు సమాచారం. ఇందులో రూ.2 వేల పీఎం కిసాన్ సాయం కాగా, రూ.5 వేలు రాష్ట్ర ప్రభుత్వం భాగంగా అందించనుంది. దీంతో రైతుల చేతికి ఒకే విడతలో రూ.7 వేలు అందనుంది.
Published Date - 02:17 PM, Sat - 7 June 25