Ankita Bhakat
-
#Sports
Indian Women’s Archery Team: పారిస్ ఒలింపిక్స్లో భారత్ బోణీ.. క్వార్టర్ ఫైనల్స్కు చేరిన ఆర్చరీ టీమ్..!
క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు గెలిస్తే.. సెమీ ఫైనల్లో కొరియాతో తలపడనుంది.
Published Date - 06:52 PM, Thu - 25 July 24