Andhra Budget
-
#Andhra Pradesh
Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్.. అర్హతలు ఇవే!
ఈ పథకం కింద 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి సంవత్సరం రూ. 15,000 జమ చేయనుంది కూటమి ప్రభుత్వం. ఈ సొమ్ము విద్యార్థుల విద్యా ఖర్చులకు, తల్లుల ఆర్థిక సాధికారతకు ఉపయోగపడనుంది.
Published Date - 01:36 PM, Wed - 4 June 25