Anam Ramanarayana Reddy Challenge
-
#Andhra Pradesh
AP Assembly: మండలిలో బొత్స – ఆనం మధ్య డైలాగ్ వార్
AP Assembly: తిరుపతి, సింహాచలం దేవాలయాల్లో భక్తులు గుమికూడడంతో జరిగిన ప్రమాదాలపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా YCP నేత బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana) మాట్లాడుతూ.. ప్రభుత్వమే ఈ ఘటనలకు పూర్తి బాధ్యత వహించాల్సిందని డిమాండ్ చేశారు. భక్తుల భద్రతను కాపాడాల్సిన సమయంలో నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయని ఆరోపించారు
Published Date - 07:15 PM, Thu - 18 September 25