Amarnath Yatra 2025
-
#Devotional
Amarnath Yatra 2025 : ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రను అధికారికంగా ప్రారంభించగా, గురువారం ఉదయం జమ్మూ నగరంలోని భగవతి నగర్ యాత్రి నివాసం నుంచి రెండో బృందంగా 5,246 మంది భక్తులు ప్రత్యేక భద్రతా కాన్వాయ్ల మధ్య కశ్మీర్ లోయకు బయలుదేరారు.
Published Date - 10:51 AM, Thu - 3 July 25