Alappuzha-Kannur Executive Express
-
#India
Kerala Train: కేరళలో కదులుతున్న రైలులో మహిళకు నిప్పంటించిన ఓ వ్యక్తి, ముగ్గురు మృతి,
కేరళలో(Kerala Train) దారుణం జరిగింది. కోజికోడ్ జిల్లాలో ఆదివారం కదులుతున్న రైలులో ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పక్కన ఉన్నవారు రైలులో నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎనిమిది మంది తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్చగా, మరో ముగ్గురు స్వల్ప కాలిన గాయాలతో కోజికోడ్లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఏడాది వయస్సున్న చిన్నారితో పాటు మరో ఇద్దరు మరణించారు. ఈ […]
Published Date - 06:19 AM, Mon - 3 April 23