AK Pradhan
-
#Andhra Pradesh
GRMB Meeting: గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధాన చర్చ…
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం హైదరాబాద్లోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగింది.
Published Date - 04:44 PM, Mon - 7 April 25