AIMIM Chief Asaduddin Owaisi
-
#Speed News
Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన
దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, వివక్షాత్మక చర్యలను ఖండిస్తూ అసదుద్దీన్ ఓవైసీకీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయడాన్ని తప్పుపడుతున్న వారు అదే ప్రమాణాన్ని అన్ని మతాల వీధి వేడుకలకూ వర్తింపజేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్లోని ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఒవైసీ.. దేశంలో ముస్లింలను రెండో తరగతి పౌరులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పిస్తుందని.. రోడ్లపై నమాజ్ చేయడం తప్పు […]
Date : 30-05-2026 - 8:39 IST -
#India
Narendra Modi: పీఎం మోదీ మిషన్ లో షశి థరూర్, ఒవైసీ! ఎందుకు ఎంపికయ్యారు?
ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్లో దాగి ఉన్న ఉగ్రవాద సంస్థలపై భారీ దెబ్బ వేసిన భారత్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ ముసుగు తీసే విధంగా మరో కీలక వ్యూహం రచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడిన ఈ బహుదల విపక్ష ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నేత షశి థరూర్, ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు కూడా ఉన్నారు.
Date : 17-05-2025 - 2:34 IST -
#India
Waqf Board : వర్ఫ్ బోర్డు నాశనం చేసేందుకే సవరణ బిల్లు – అసదుద్దీన్
Waqf Board : ఈ సవరణ బిల్లుతో ముస్లింల మతపరమైన హక్కులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు
Date : 28-03-2025 - 9:24 IST