AIIMS (Bibinagar)
-
#Telangana
Hyderabad AIIMS: కోవిడ్ పై ఎయిమ్స్ స్టడీ ఇదే!
కోవిడ్ తరంగాల ప్రభావంపై ఎయిమ్స్ పరిశోధకుల బృందం చేసిన అధ్యయనంలో భయంకరమైన వాస్తవాలు బయట పడ్డాయి. కోవిడ్ సోకిన వారిలో మతిమరుపు దీర్ఘకాలిక వ్యాధిగా ఉంటుందని తేల్చారు.
Published Date - 11:03 PM, Mon - 10 January 22