AI Based
-
#Telangana
Samsung : అందుబాటులోకి సామ్సంగ్ నూతన ఏఐ -ఆధారిత పిసిలు, గెలాక్సీ బుక్5 సిరీస్
ఏఐ -ఆధారిత కంప్యూటింగ్ను గతంలో కంటే మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ఇంటెల్ కోర్ అల్ట్రాతో గెలాక్సీ బుక్5 సిరీస్ ఇప్పుడు రూ. 114900 నుండి ప్రారంభమవుతుంది. ఇది మునుపటి గెలాక్సీ బుక్4 సిరీస్ మోడల్ల కంటే రూ. 15000 తక్కువ.
Published Date - 07:57 PM, Sat - 22 March 25 -
#Speed News
Odisha Train Crash : సిమ్ కార్డుతో 44 డెడ్ బాడీస్ అడ్రస్ దొరికింది
Odisha Train Crash : పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించడానికి ఇటీవల తీసుకొచ్చిన "సంచార్ సాథీ" ఏఐ టూల్ ను రైల్వేశాఖ బాగా వాడుకుంది. ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 44 గుర్తు తెలియని డెడ్ బాడీస్ అడ్రెస్ ను ఆ టెక్నాలజీతోనే గుర్తు పట్టింది.
Published Date - 09:01 AM, Sun - 11 June 23