Agricultural Scheme
-
#India
PM Kisan : పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్న్యూస్.. నేడు ఖాతాల్లో నగదు
PM Kisan : పీఎం కిసాన్ పథకం కింద 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడానికి రూ.22వేల కోట్లను విడుదల చేస్తూ, బిహార్లో భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని ఈ నిధుల విడుదలను ప్రకటించనున్నారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు సహాయం అందించింది.
Published Date - 11:23 AM, Mon - 24 February 25