Abuja
-
#Speed News
Narendra Modi : నైజీరియాకు చేరుకున్న ప్రధాని మోదీ..!
Narendra Modi :ప్రధాని నరేంద్ర మోడీ నైజీరియాలో తన మొట్టమొదటి పర్యటనగా ఆదివారం అబుజా చేరుకున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు అబుజా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా స్వాగతం పలికారు, భారతదేశం-నైజీరియా సంబంధాలను బలోపేతం చేయడానికి పర్యటన యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.
Date : 17-11-2024 - 11:31 IST -
#Speed News
Nigeria : నైజీరియాలో దారుణం.. 29 మంది పిల్లలకు మరణశిక్ష
నైజీరియాలో కరెన్సీ విలువ(Nigeria) పడిపోయింది.
Date : 02-11-2024 - 5:54 IST